బొందిడి గ్రామస్తులు ఎస్ఐ సాయన్నకు సన్మానం

శాంతి భద్రత పరిరక్షణకు ప్రతిఒక్కరు కృషి చేయాలని మండల స్థానిక ఎస్ఐ సాయన్న అన్నారు.ఇటీవల నూతన బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ సాయన్న శుక్రవారం రోజున మండలంలోని బొందిడి గ్రామానికి సందర్శించిన సందర్భంలో సర్పంచ్ ఆడే అనిత జనార్ధన్ తోపాటు గ్రామస్తులు మర్యాద పూర్వకంగా కలిసి ఎస్ఐ సాయన్నకు శాలువతో  సన్మానించారు.యువత చెడువ్యాసనాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయకులు జనార్ధన్ సుభాష్ కైలాష్ దూద్ రాం యువకులు తదితరులు పాల్గొన్నారు.