బొడ్రాయి నాభి శిల ప్రతిష్ఠాపనకు విరాళం అందజేత

 

 

 

 

 

 

 

బొడ్రాయి నాభి శిల ప్రతిష్ఠాపనకు విరాళం అందజేతఆత్మకూర్(ఎం) ఫిబ్రవరి 1 (జనంసాక్షి ) మండల కేంద్రంలో బొడ్రాయి పున ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కమ్మగాని శ్రీను 51,116 రూపాయలను విరాళంగా గ్రామ సర్పంచ్ జన్నాయికోడే నగేష్ ఎంపీటీసీ యాస కవిత ఇంద్రారెడ్డి ఉపసర్పంచ్ దొంతరబోయిన నవ్య భాస్కర్ వారికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్  జెడ్పీటీసీ నరేందర్ గుప్తా ఎస్సై మధు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పోషకులు ఏనుగు సుధాకర్ రెడ్డి మాజీ ఎంపీపీ ప్రతికంఠం హేమలత రాజు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి బీజేపీ పార్లమెంటరీ కన్వీనర్ తుమ్మల మురళీధర్ రెడ్డి సీపీఎం జిల్లా నాయకులు రచ్చ గోవర్ధన్ బీజేపీ జిల్లా నాయకులు బొబ్బల ఇంద్రా రెడ్డి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోరే వెంకన్న బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు లోడి వెంకన్న కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పోతగాని మల్లేశం  సీపీఎం గ్రామ శాఖ అధ్యక్షులు రాచమల్ల సత్తయ్య, సీపీఐ గ్రామ శాఖ అధ్యక్షులు పంజాల వెంకన్న  గ్రామ పెద్దలు నాయకులు  ఏనుగు లింగా రెడ్డి,యాస ఇంద్రా రెడ్డి, కోరే బిక్షపతి నోముల వెంకట్ రెడ్డి సోలిపురం పుల్లా రెడ్డి గడ్డం దశరథ గౌడ్ పొన్నగాని జహంగీర్ గౌడ్ తవిటి వెంకటేశ్వర్లు పాశం అనంత రెడ్డి కొక్కొండ జగన్ పాలకమండలి సభ్యులు  మరియు వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు