మత్స్య శాఖ అధ్యక్షుడికి సన్మానం

జనం సాక్షి , మంథని : పెద్దపెల్లి జిల్లా మంథని పట్టణం లో మత్స్య శాఖ అధ్యక్షులు పోతారవేణి క్రాంతికుమార్ ను బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్,ప్రధాన కార్యదర్శి సబ్బాని సంతోష్,సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్,నాంపల్లి రమేష్, కోరబోయిన మల్లికార్జున్, చిలువేరి సతీష్, టి రాజు, పార్వతి విష్ణు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.