ముగ్గురు దొంగలు పరార్‌…వెండినగలు స్వాధీనం

రంగారెడ్డి,  : మేడ్చల్‌లోని పెద్దచెరువు దగ్గర పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులను చూసి ముగ్గురు దొంగలు పరారయ్యారు. ఓ ఆలయానికి చెందిన వెండినగలను దొంగలు వదిలివెళ్లారు. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.