మృతుని కుటుంబానికి ఆర్ధిక చేయూతమృతుని కుటుంబానికి ఆర్ధిక చేయూత

 

 

 

 

 

ఆత్మకూర్(ఎం) ఫిబ్రవరి 1 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో నిరుపేద కుటుంబమైన తాడురి పిచ్చమ్మ భర్త తాడురి నర్సయ్య ఇటీవల అనారోగ్య కారణంగా మృతి చెందారు వారి కుటుంబానికి  బీజేపి రాష్ట్ర నాయకులు ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్ సహకారంతో 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు పొడుగు వెంకటేశం బూత్ అధ్యక్షులు ఏదూల్లా మల్లారెడ్డి లోడి బద్రి కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు సోలిపురం నర్సింహారెడ్డి బీజేపీ వార్డ్ మెంబర్ లోడి వెంకన్న బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు లోడి ఉమకాంత్ బీజేపీ సీనియర్  నాయకులు రావుల కృష్ణమూర్తి చంద్రయ్య యాదగిరి సాయిబాబు సాయి ఉమేష్ నవీన్ ప్రవీణ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు