యేసు రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన దుబ్బాక కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్

 

 

 

 

 

జనం సాక్షి దుబ్బాక దుబ్బాక మున్సిపాలిటీ,టౌన్ ప్రెసిడెంట్ నరిమెట్ట ఏసు రెడ్డి గారి తండ్రి నరిమెట్ట వెంకట రెడ్డి (76) అనారోగ్యంతో మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు *కత్తి కార్తిక గౌడ్ * వారి కుటుంబసభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కొత్త దేవిరెడ్డి దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్), సత్యనారాయణ రెడ్డి, లింగారెడ్డి ఐరేని సాయి తేజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు…