రంగారెడ్డి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం…

రంగారెడ్డి:హయత్‌నగర్‌లో గల కోళ్ల ఫారాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాధి బయటపడింది. శాంపిల్స్‌ను పూణెకు పంపి బర్డ్‌ఫ్లూగా అధికారులుగా నిర్ధారించారు. దీంతో నేడు 80 వేల కోళ్లను చంపేయనున్నారు. బర్డ్‌ఫ్లూపై జిల్లా కలెక్టర్ హై అలర్డ్‌ను ప్రకటించారు.