రంగారెడ్డి జిల్లాలో విజృంభించిన అతిసార వ్యాధి

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో అతిసార వ్యాధి పంజా విసిరింది. తాండూరు మండలం గొల్లచెరువు ప్రాంతంలో ఆ వ్యాధి బారిన పడి 9 ఏళ్ల బాలికతో సహా ఇద్దరు చనిపోయారు. మరో 50 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.