రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్టలో పోలీసుల కార్డన్ సెర్చ్

రంగారెడ్డి: జగద్గిరిగుట్టరింగు బస్తీలో జాయింట్ సీపీ శిశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 9 బైకులు, ఆటో, పేలుళ్లకు ఉపయోగించే ఫీజు వైరును స్వాధీనం చేసుకున్నారు. 35 మందిని అదుపులోకి తీసుకున్నారు. 400 మంది పోలీసులు కార్డన్ సెర్చ్ లో పాల్గొన్నారు.