రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ పాదయాత్ర

ఆదిలాబాద్‌, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండు చేస్తూ ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల మండలం రాపల్లి నుంచి హాజీపూర్‌ వరకు రైతులు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్‌ చంద్రకుమార్‌, నైనాల గోవర్ధన్‌లు పాల్గొన్నారు.