రైళ్లను పునరుద్ధరించవద్దు

` కేంద్రానికి సీఎం కేసీఆర్‌  హితవు

హైదరాబాద్‌,మే 11(జనంసాక్షి):కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికు రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రా అప్పును రీ షెడ్యూల్‌ చేయాని, ఎఫ్‌ఆర్బిఎం పరిమితి పెంచాని, ఏ రాష్ట్రానికి చెందిన వస కూలీను ఆ రాష్ట్రం అనుమతించాని సిఎం సూచించారు. జూలై`ఆగస్టు మాసాల్లోనే కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉంది, అది కూడా భారత్‌ నుంచి, మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచే వచ్చే అవకాశం ఉందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సోమవారం దేశంలోని అందరు ముఖ్యమంత్రుతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్రం, రాష్ట్రాు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. దేశంలో సరైన సమయంలో సరైన నిర్ణయాు తీసుకుంటూ సరైన చర్యు తీసుకుంటున్నామని అభిప్రాయపడ్డారు. కరోనాపై తప్పక విజయం సాధిస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. సిఎం కేసీఆర్‌ మాట్లాడిన అంశాల్లో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాలైన ఢల్లీి, ముంబాయి, చెన్నై, హైదరాబాద్‌ తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా బాధితున్నారు. కాబట్టి ఇప్పుడే ప్రయాణీకు రైళ్లను నడిపితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రాకపోకు ఎక్కువగా జరుగుతాయి. ఎవరు ఎటు పోతున్నారో తెలియదు. వారికి కరోనో ఉందో లేదో తెలియదు. అందరికీ టెస్టు చేయడం కుదరదు. రైళ్లలో వచ్చిన ప్రయాణీకును క్వారంటైన్‌ చేయడం కూడా కష్టం. కాబట్టి ఇప్పుడిప్పుడే ప్రయాణీకు రైళ్లను నడపొద్దు.` కరోనా ఇప్పుడిప్పుడే మనల్ని వదిలి పోయేట్టు కనిపించడం లేదు. కాబట్టి కరోనాతో కలిసి బతకడం మనకు తప్పదు. ఈ విధంగా ప్రజల్ని నడిపించాలి. ముందుగా వారిలో భయాన్ని పోగొట్టాలి. కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలి.గకరోనా వ్యాక్సిన్‌ తయారు చేయడం కోసం ప్రయత్నాు జరుగుతున్నాయి. భారతదేశం నుంచే వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్‌ కు చెందిన కంపెనీు బాగా కృషి చేస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి వ్యాక్సిన్‌ వచ్చే చాన్స్‌ ఉంది. జూలై`ఆగస్టు నెల్లో వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉంది. వ్యాక్సిన్‌ వస్తే పరిస్థితిలో మార్పు వస్తుంది.కరోనా వ్యాప్తి నియంత్రణకు తెంగాణ ప్రభుత్వం అన్ని చర్యు చేపట్టింది. వైద్యపరంగా సర్వ సిద్ధంగా ఉన్నాం. పరికరాు, మందు, మాస్కు, పిపిఇ కిట్లు, బెడ్లు.. ఇలా కావాల్సినవన్నీ ఉన్నాయి. ఏ కొరతా లేదు. కరోనా వ్ల ఆర్థిక సంవత్సరంపై ప్రభావం పడిరది. ఆదాయాు లేవు. అప్పు కట్టే పరిస్థితి ఏ రాష్ట్రానికీ లేదు. కాబట్టి అన్ని రాష్ట్రా అప్పును రీ షెడ్యూల్‌ చేయాలి. రైతు రుణాను ఎలాగైతే బ్యాంకు రీ షెడ్యూల్‌ చేస్తాయో అలాగే రాష్ట్రా రుణాను రీ షెడ్యూల్‌ చేసే విధంగా కేంద్రం చొరవ తీసుకోవాలి.ఎఫ్‌.ఆర్‌.బి.ఎం. పరిమితిని పెంచాలి.గవస కార్మికు విషయంలో అన్ని రాష్ట్రాు సానుభూతితో, మానవత్వంతో వ్యవహరించాలి. మనది సెంటిమెంటు కలిగిన దేశం. సొంతూర్లో ప్లిను, తల్లిదండ్రును వదిలి వచ్చారు. సొంత వాళ్లను చూసుకోవాని వారికి ఉంటుంది. అందుకే సొంతూరు పోదామనుకుంటున్నారు. వారిని పోనివ్వకపోతే అనవసరం ఆందోళన తలెత్తుతుంది. ఒకసారి పోయి వస్తే, వారు స్థిమిత పడతారు. మళ్లీ పనిలోకి వస్తారు. శ్రామిక్‌ రైళ్లు వేయడం మంచి నిర్ణయం. తెంగాణ నుంచి పోదామనుకుంటున్న వారిని పంపుతున్నం. మళ్లీ ఆ కూలీు వస్తున్నారు. తెంగాణ రైసు మ్లిులో పనిచేసే బీహార్‌ కార్మికు ప్రత్యేక రౖుె ద్వారా మళ్లీ తెంగాణకు వచ్చారు. వారిని మేము సాదరంగా స్వాగతించాం. వస్తారు, పోతారు. రానివ్వాలి, పోనివ్వాలి. అవసరమైన జాగ్రత్తు తీసుకోవాలి. కంటైన్మెంట్‌జోన్లలో లాక్‌ డౌన్‌ నిబంధను ఖచ్చితంగా పాటించాలి. అక్ష్యం చేయవద్దు.పాజిటివ్‌/యాక్టివ్‌ కేసు లేని జిల్లాను ఆరెంజ్‌/గ్రీన్‌ జోన్లుగా మార్చమని కేంద్రాన్ని కోరుతున్నాం. అలా ప్రకటించడంలో జాప్యం జరుగుతుంది. పాజిటివ్‌ కేసు లేని ప్రాంతాల్లో ఇతర కార్యకలాపాు నిర్వహించుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి రాష్ట్రా నుంచి విజ్ఞప్తి రాగానే జాప్యం లేకుండా జోన్ల మార్పు జరగాలి.