రైస్‌బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా తెంగాణ

` సరైన ధరకు సమగ్ర వ్యూహం

` సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28(జనంసాక్షి):సాగునీటి వసతి పెరుగుతున్నందున రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిసాగు జరుగుతున్నదని, తెంగాణ రాష్ట్రం రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా మారుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు వ్లెడిరచారు. పంట విస్తీర్ణం, దిగుబడి పెరుగుతున్నందున, పండిన పంటకు సరైన ధర వచ్చేందుకు అవసరమైన సమగ్ర వ్యూహాన్ని ఖరారు చేస్తున్నట్లు వ్లెడిరచారు. అదనంగా మరో 40 క్ష టన్ను న్వి సామర్ధ్యం కలిగిన గోదాము, 2500 రైతు వేదికు నిర్మించాని అధికారును ఆదేశించారు. రైతుబంధు సమితును క్రియాశీం చేసేందుకు అవసరమైన విధానం ఖరారు చేయాని చెప్పారు. జూన్‌ నెకు సంబంధించిన ఎరువు ప్రస్తుతం అందుబాటులో ఉన్నందున రైతు వాటిని కొనుగోు చేయాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. నకిలీ ఎరువు, పురుగు మందు, విత్తనాు అమ్మే వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సిఎం హెచ్చరించారు.యాసంగి పంట కొనుగోు, వానాకాం సాగు ఏర్పాట్లు, ఎరువు భ్యత, గోదాము` రైతు వేదిక నిర్మాణం, పంటకు మద్దతు ధర రాబట్టే విధానం, పౌర సరఫరా సంస్థ కార్యకలాపాను విస్తరించడం, రైతుబంధు సమతిను క్రియాశీం చేయడం తదితర అంశాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌ లో మంగళవారం ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌. నిరంజన్‌ రెడ్డి, పౌర సరఫరా శాఖ మంత్రి గంగు కమలాకర్‌, ప్రభుత్వ ముఖ్య సహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్‌ రెడ్డి,  రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, కమిషనర్‌ సత్యనారాయణ రెడ్డి, సిఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ తదితయి పాల్గొన్నారు. తెంగాణలో మెరుగైన రైతు పరిస్థితి‘‘తెంగాణ జీవిక వ్యవసాయానికి అనుబంధమై ఉన్నది. 60`65 క్ష మంది రైతున్నారు. ఇంకా అనేక మంది వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నారు. అసంఘటితంగా ఉండడం వ్ల, గత ప్రభుత్వాు చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాు చేయకపోవడం వ్ల  రైతు ఎంతో వ్యధను అనుభవించారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. తెంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు సంక్షేమం` వ్యవసాయాభివృద్ధికి అనేక చర్యు తీసుకోవడం వ్ల పరిస్థితి కొంత మెరుగైంది. ఇంకా వ్యవసాయాభివృద్ధి కోసం, రైతుకు మేు చేయడం కోసం కృషి జరగాల్సి ఉంది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. పంటకు మద్దతు ధర కోసం సమగ్ర విధానం‘‘తెంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకుని ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం వ్ల గోదావరి, కృష్ణా నదుల్లో రాబోయే రోజుల్లో దాదాపు 1300 టిఎంసి నీటిని వాడుకునే అవకాశం కుగుతుంది. మిషన్‌ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువు పునరుద్ధరణ, 24 గంట ఉచిత విద్యుత్‌ సరఫరా కారణంగా సాగునీటి భ్యత పెరిగింది. ప్రాజెక్టు, చెరువు, బోర్ల ద్వారా కోటి 45 క్ష ఎకరాల్లో రెండు పంటు, పది క్ష ఎకరాల్లో మూడు పంట పండే అవకాశం ఉంది. అంటే ఏడాదికి తెంగాణలో మూడు కోట్ల ఎకరాల్లో పంట పండుతుంది. ఇందులో ఎక్కువ శాతం వరి పండిస్తారు. ఏడాదికి కోటికి పైగా ఎకరాల్లో వరి పంట సాగయ్యే అవకాశం ఉంది. అప్పుడు తెంగాణ రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా మారుతుంది. ఇప్పుడు పండుతున్న పంటకు రెట్టింపుకన్నా ఎక్కువ దిగుబడు రాబోయే సంవత్సరాల్లో వస్తాయి. అలా వచ్చిన దిగుబడుకు మద్దతు ధర వచ్చే వ్యూహాన్ని ఖరారు చేయడం మన కర్తవ్యం. వ్యవసాయశాఖ, పౌర సరఫరా శాఖ, రైతుబంధు సమితి ఈ దిశగా అడుగు వేయాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు.పౌర సరఫరా సంస్థ ద్వారా ఫుడ్‌ ప్రాసెసింగ్‌‘‘ప్రస్తుత కరోనా కష్టకాంలో రైతు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశ్యంతో దేశంలో మరెక్కడా లేని విధంగా తెంగాణ రాష్ట్రంలో ప్రతీ గింజా కొంటామని ప్రకటించి, ప్రభుత్వం కొనుగోు చేస్తున్నది. భవిష్యత్తులో కూడా రైతుకు మద్దతు ధర అందాలి. అటు రైతుకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు, ప్రజకు బియ్యం, పప్పు లాంటి ఆహార దినుసును తక్కువ ధరల్లో అందించే విధంగా పౌర సరఫరా సంస్థ తన కార్యకలాపాను విస్తరించుకోవాలి. ధాన్యం, కందు, శనగు, పెసర్లు లాంటివి కొనుగోు చేసి, వాటిని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా బియ్యం, పప్పు తదితర వినిమయ సరుకుగా మార్చి ప్రజకు అందించాలి. దీని వ్ల అటు రైతుకు మేు కుగుతుంది. ఇటు ప్రజకు తక్కువ ధరల్లో నాణ్యమైన ఆహార దినుసు భిస్తాయి. ఈ దిశగా సంస్థ కార్యాచరణ రూపొందించి అము చేయాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవసాయ శాఖ చెప్పిన పంటే పండిరచాలి‘‘రైతుంతా ఒకే పంట వేసే విధానం పోవాలి. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటనే వేయాలి. ఏ గుంటలో ఏ పంట వేయానే విషయం వ్యవసాయ శాఖ నిర్ణయించాలి. రైతు అవే పంటు వేయాలి. వేసిన పంటను ప్రభుత్వమే కొనుగోు చేయాలి. నియంత్రిత పద్ధతిలో పంటు వేయాలి. నియంత్రిత పద్ధతిలోనే కొనుగోళ్ళ జరగాలి. దీనికోసం అవసరమైతే ప్రస్తుత చట్టంలో మార్పు తేవడానికి కూడా సిద్ధం. ప్రజకు అవసరమైన, మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటను వ్యవసాయశాఖ గుర్తించాలి. ఏ ప్రాంతంలో ఏ పంట సాగు చేయడానికి అనువైనదో నిర్ణయించాలి. రైతుకు మార్గదర్శకం చేయాలి. ఎవరు ఏ పంట వేస్తున్నారో ఖచ్చితంగా రికార్డు చేయాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. మే నెలోనే రైతు ఎరువు కొనుక్కోవాలి‘‘సాగు విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ ఎరువు, విత్తనాు కూడా గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో కావల్సి వస్తున్నది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం రైతుకు కావాల్సిన ఎరువు, విత్తనాను అందుబాటులో ఉంచుతున్నది. ఈ వర్షాకాంలో 22.30 క్ష టన్ను ఎరువు కావాల్సి ఉంది. వీటిని సకాంలో రైతుకు అందుబాటులో ఉంచడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్‌ లో వాడడానికి అవసరమైన ఎరువు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి రైతు వాటిని మే మాసంలోనే కొనుగోు చేయాలి. రైతుంతా ఒకేసారి ఎరువు దుకాణా విూద పడకుండా క్రమ పద్ధతిలో కొనుగోు చేయాలి. ఎఇవోు రైతును సమన్వయ పరచాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు. అదనంగా 40 క్ష టన్ను సామర్థ్యం కలిగిన గోదాము‘‘టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం గడిచిన ఐదేళ్ళలో చేసిన కృషి వ్ల 22.5 క్ష టన్ను న్వి సామర్థ్యం కలిగిన గోదాము రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి.  ఇప్పుడు అదనంగా మరో 40 క్ష టన్ను న్వి సామర్థ్యం కలిగిన గోదాము నిర్మించాలి. గ్రావిూణ ప్రాంతాల్లో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున గోదాము ఉండేలా చూడాలి. ప్రభుత్వ స్థలా భ్యతను బట్టి మండ కేంద్రాల్లో కూడా నిర్మించాలి. పాత మండలాల్లో ఇప్పటికే గోదాము నిర్మాణమైనందున, కొత్తగా ఏర్పాటైన మండలాల్లో ఈ సారి ఖచ్చితంగా గోదాము నిర్మించాలి. పంటు, ఎరువు,పిడిఎస్‌ బియ్యం న్వి చేయడానికి గోదాము అవసరం తో ఉంది, కాబట్టి ఏడెనిమిది నెల్లోనే గోదాము నిర్మాణం పూర్తి కావాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2500 రైతు వేదిక నిర్మాణం‘‘రైతు పరస్పరం చర్చించుకోవడానికి మీగా రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే రైతు వేదిక నిర్మాణం జరపాలి. 5వే ఎకరాకు ఒకటి చొప్పున వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేశాం. ప్రతీ క్లస్టర్‌ కు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని కూడా నియమించాం. క్లస్టర్ల వారీగా రైతు ఎప్పటికప్పుడు కుసుకుని చర్చించుకోవడానికి మీగా వెంటనే క్లస్టర్‌ కు ఒకటి చొప్పున 2500 క్లస్టర్లను నిర్మించాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్రియాశీకంగా రైతుబంధు సమితు‘‘రైతును సంఘటిత శక్తిగా మార్చే గొప్ప సంక్పంతో ప్రభుత్వమే పూనుకుని రైతుబంధు సమితును ఏర్పాటు చేసింది. రైతుకు చేదోడు వాదోడుగా ఉండడం కోసం ఏర్పాటైన ఈ సమితు క్రియాశీం కావాలి. రైతు బంధు సమితు ఏమి చేయాలి? రైతుకు సహాయకారిగా ఎలా మారాలి? అనే అంశాపై సమగ్రమైన కార్యాచరణ రూపొందించాలి’’ అని సిఎం అధికారును ఆదేశించారు. ఏజెంట్ల ద్వారా విత్తనోత్పత్తి చేయొద్దు‘‘గద్వా లాంటి ప్రాంతాల్లో కొందరు రైతు విత్తనాు ఉత్పత్తి చేస్తున్నారు. కానీ వారు నేరుగా కంపెనీతో ఒప్పందం చేసుకోకుండా, వారి ఏజెంట్ల ద్వారా చేస్తున్నారు. దీనివ్ల తర్వాత రైతుకు ఇబ్బందు వస్తున్నాయి. కాబట్టి విత్తనోత్పత్తి చేసే రైతు నేరుగా కంపెనీతో ఒప్పందం చేసుకుని సాగు చేయాలి’’ అని సిఎం సూచించారు.నకిలీు, కల్తీ విషయంలో కఠిన వైఖరి‘‘రాష్ట్రంలో కల్తీు, నకిలీ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నది. నకిలీ ఎరువు, పురుగుమందు, కల్తీ విత్తనాు అమ్మే వారిపై పిడి యాక్టు నమోదు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దుర్మార్గం చేసే వారిని ఇంటెలిజెన్స్‌ ఇప్పటికే గుర్తించింది. వారి కదలికపై నిఘా పెట్టాం. తెంగాణ రాష్ట్రంలో కల్తీు, నకిలీు ఎట్టి పరిస్థితుల్లో చలామణి కాకుండా కట్టుదిట్టమైన చర్యు తీసుకున్నాం. ఇంకా ఎవరైనా ఇలాంటి తప్పుడు పను చేస్తే కఠినాతి కఠినంగా శిక్షిస్తాం’’ అని సిఎం హెచ్చరించారు.

మ్లెలువెత్తిన విరాళాలు` ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళాుఅందజేత

కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఫీుభావంగా, చేపడుతున్న చర్యకు ఉపయోగపడేలా పువురు ప్రముఖు, సంస్థు మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళాు అందించారు. తెంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌ తరఫున 10 కోట్ల రూపాయు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ టి. పాపిరెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి, వైస్‌ చైర్మన్‌ వి.వెంకటరమణ, సెక్రటరి ఎన్‌. శ్రీనివాసరావు, మెంబర్‌ ఒ.ఎన్‌. రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావుకు చెక్కును అందించారు. ఈ ఐదుగురు వ్యక్తిగతంగా మరో 2 క్ష 50 వే రూపాయు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. గ్రీన్‌ కో గ్రూప్‌ 5 కోట్ల రూపాయ మివైన క్ష పిపిఈ కిట్లు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్‌ లెటర్‌ ను గ్రీన్‌ కో గ్రూప్‌ ఎం.డి అనిల్‌ చమశెట్టి సిఎం కేసీఆర్‌ కు అందించారు. ? మైత్రా ఎనర్జీ గ్రూప్‌ 2 కోట్ల 50 క్ష రూపాయ మివైన పిపిఈ కిట్లు, ఎన్‌ 95 మాస్కు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్‌ లెటర్‌ ను ఎం.డి. విక్రమ్‌ కైలాస్‌, డైరెక్టర్‌ వివేక్‌ కైలాస్‌ సిఎం కేసీఆర్‌ కు అందించారు. తెంగాణ స్టేట్‌ ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజ్‌ మేనేజ్మెంట్‌ అసోసియేషన్‌ 2 కోట్ల రూపాయ మివై వైద్య పరికరాను అందించడానికి ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్‌ లెటర్‌ ను ప్రెసిడెంట్‌ క్ష్మీనరసింహారావు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావుకు అందించారు. శ్రీ రామచంద్ర మిషన్‌ 1 కోటి 50 క్ష రూపాయు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును జాయిస్ట్‌ సెక్రటరీ వంశీ చగ్లు, డా. శరత్‌ కుమార్‌ ముఖ్యమంత్రికి అందించారు. ? ఆంధ్రప్రదేశ్‌ గ్యాస్‌ పవర్‌ కార్పొరేషన్‌ 1 కోటి రూపాయు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును ఎం.డి. వెంకటేశ్వర రెడ్డి సిఎం కేసీఆర్‌ కు అందించారు. క్వకుర్తి నియోజకవర్గ ప్రజు, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తు ముఖ్యమంత్రి సహాయ నిధికి 7క్ష 41 వే రూపాయ విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు కు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్‌ రెడ్డి పాల్గొన్నారు.