రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

కరీంనగర్ : జిల్లాలోని కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు – ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. కారు బోల్తా పడింది. లోడ్‌తో ఉన్న ఆటో ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయింది. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 7