(లాక్‌ డౌన్‌ పొడగింపుకు మించి మరో మార్గంలేదు

` ప్రధానికి సూచించిన టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ )
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8(జనంసాక్షి):
కరోనా వ్యాప్తిని భారతదేశంలో సమర్థవంతంగా నియంత్రించడానికి లాక్‌ డౌన్‌ పొడగింపుకు మించిన మార్గంలేదని టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి స్పష్టంచేసింది. లాక్‌ డౌన్‌ ను కొనసాగించాని కోరింది. భారత ప్రధాని నరేంద్ర మోడి బుధవారం పార్లమెంటులో అన్ని రాజకీయ పక్షా నాయకుతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో హైదరాబాద్‌ నుండి టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్‌ కె. కేశవరావు, లోక్‌ సభ పక్ష నాయకుడు నామా నాగేశ్వర్‌ రావు పాల్గొన్నారు. టిఆర్‌ఎస్‌ పార్టీ వైఖరిని డాక్టర్‌ కేశవరావు ప్రధానమంత్రికి స్పష్టంగా తెలియచేశారు. ‘‘ భారత ప్రభుత్వం, అన్ని రాష్ట్రాు కలిసికట్టుగా పనిచేస్తూ దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాు ఎంతో బాగున్నాయి. తెంగాణ ముఖ్యమంత్రి ఇరవై నాుగు గంట పాటు కష్టపడుతున్నారు. ఇప్పుడు అముచేస్తున్న లాక్‌ డౌన్‌ ను కొనసాగించాలా వద్దా అన్నది మన మెదళ్ళలో ఉంది. కానీ నేను మాత్రం లాక్‌ డౌన్‌ ను కొనసాగించాని కోరుతున్నాను. లాక్‌ డౌన్‌ వ్ల కష్టనష్టాున్నప్పటికీ ఇది తప్పని చర్య. ప్రతికూ పరిస్థితుల్లో ఇదే ఉత్తమమైన మార్గం. మనం ఒకసారి పట్టువిడిస్తే పరిస్థితు అధ్వాన్నంగా తయారవుతాయి. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడమే మన ముందున్న ప్రథమ కర్తవ్యం. ఎక్కువ వైద్య సదుపాయాు లేని గ్రామాకు వైరస్‌ విస్తరిస్తే పరిస్థితి చేయి దాటి పోతుంది. ముందు ఈ బాధ నుండి విముక్తి భిస్తే తరువాత ఏమైనా చేసుకోవచ్చు. మన ఆర్థిక పరిస్థితి బహీనంగా ఉందనే విషయం మాకూ తొసు. కానీ మానవ మనుగడను పణంగా పెట్టి ఆర్థిక వృద్ధిని ప్రాధాన్యంశంగా చూడవద్దు’’ అని డాక్టర్‌ కేశవరావు కోరారు. ‘‘ తెంగాణ రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ వ్ల ఉత్పన్నమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి చాలా కష్టపడుతున్నాం. వస కూలీ బాగోగు చూసుకుంటున్నాం. పేద కుటుంబాల్లోని ప్రతీ ఒక్కరికి 12 కిలో బియ్యం, ప్రతీ కుటుంబానికి రూ. 1500 నగదు, అందిస్తున్నాం. మిగతా సీఎరు బాగానే పనిచేస్తున్నప్పటికీ, మా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రతీ రోజు రాత్రి పొద్దుపోయేవరకు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. దేశంలో ఆహారధాన్యాు సమృద్ధిగానే ఉన్నాయి. వాటిని అవసరమైన వారికి అందించాలి. 60 మిలియన్‌ టన్ను ఆహార ధాన్యాు గోదాముల్లోనే ఉన్నాయి. 440 బిలియన్‌ డార్స్‌ ఫారెక్స్‌ ఉన్నాయి. ఐతే అవన్నీ కావాల్సిన వారికి అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలోనే మనం వెనుకబడి ఉన్నాం. కానీ సంక్షోభాను సమర్థవంతంగా అధిగమించే శక్తి మనకుందని అనేకసార్లు రుజువైంది. ఇప్పుడు కూడా మన ప్రయత్నాు తప్పక విజయం సాధిస్తాయి. అభివృద్ధి చెందిన దేశా జిడిపిలో సపోర్ట్‌ ప్యాకేజ్‌ 10 శాతం ఉంటే, మనకు కేవం 1 శాతమే ఉంది. దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. వడ్డీరేట్లను కూడా తగ్గించాలి. ఆర్బిఐ మంచి నిర్ణయాలే తీసుకుంది. మార్కెట్లో డబ్బు ఎక్కువ అందుబాటులో ఉండేట్లు చూడాలి. మనం ద్రవ్యలోటు, ఎఫ్‌ఆర్‌ బిఎం లాంటి ఆర్థిక క్ష్యా గురించి చింతించాల్సిన పని లేదు. రాష్ట్రాకు కావాల్సిన నిధు అందించాలి. పాత బకాయిు కూడా చెల్లించాలి. కరోనా వ్యాప్తి నివారణకు విూరు తీసుకున్న నిర్ణయాకు నా మద్దతు ఉంటుంది. కేవం పీఎంఓ ద్వారానే నిర్ణయాు తీసుకుంటే మంచి ఫలితాు రావు, వికేంద్రీకరణ చాలా ముఖ్యం. జీతాల్లో కోత, ఎంపి ల్యాడ్స్‌ విషయంలో నిర్ణయాన్ని మేము ఇప్పటికే అంగీకరించాం. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక నిర్వహణా విధానాు ఏకీకృత నిధు వినియోగానికి ప్రతిబంధకంగా ఉన్నాయి. ప్రభుత్వం ఈ ఇబ్బందును తొలిగించాలి. రాష్ట్ర ప్రభుత్వాు ప్రజకు అన్ని వేళలా సహాయ సహకారాు అందిస్తున్నాయి. ముఖ్యమంత్రు వారి బాధ్యతను వారు నిర్వర్తించగరు. వారికి స్వేచ్చనివ్వండి. తెంగాణలో రాబడు పడిపోయాయి. రోజుకు రూ. 400 కోట్ల రాబడి రావాల్సి ఉండగా, అత్యంత కష్టంగా కేవం రూ. 1 కోటి ఆదాయమే సమకూరుతోంది. కావున మాకు మరిన్ని నిధు సమకూర్చండి. ఐనప్పటికీ కరోనా వైరస్‌ నియంత్రణ దిశగా ప్రభుత్వం మరింత పట్టుదతో ముందుకు సాగుతోంది. విూ ప్రభుత్వ కార్యదర్శు సమర్పించిన నాుగు ప్రెజెంటేషన్‌ ు బాగున్నాయి. వివిధ రాష్ట్రా నుంచి వచ్చిన వస కార్మికు సమాచారం విషయంలో ఇబ్బందున్నప్పటికీ, ఈ సమస్యను అధిగమించి ప్రభుత్వం సరైన సౌకర్యాను కల్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నది. సంఘటితంగా పోరాడితేనే కరోనా వైరస్‌ ను సమర్థంగా ఎదుర్కోగం. మేము కరోనా పై విజయం సాధిస్తాం. రాష్ట్రంలో రబీ పంట కొనుగోళ్ళకు సంబంధించి ప్రభుత్వం మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటు చేసింది. తెంగాణ ప్రభుత్వం రైతుకు ఎలాంటి ఇబ్బందు కగకుండా జాగ్రత్తు తీసుకుంటుంది’’ అని కేశవ రావు అన్నారు.