లారీ, ఆటో ఢీ.. ఇద్దరు మృతి

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  చేవెళ్ల మండలం ముడిమాలగేట్‌ దగ్గర లారీ,ఆటో ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.