లింగంపేట్ మార్కెట్లో మప్టిలో పోలీస్ నిఘా

లింగంపేట్ 05 ఆగస్టు (జనంసాక్షి)
 లింగంపేట్ మార్కెట్ లో మఫ్టిలో పోలీసులను నిఘా లింగంపేట్ ఎస్ఐ శంకర్ ఏర్పాటు చేశారు.మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం అంగడి నిర్వహిస్తారు.అంగట్లో ఎలాంటి దొంగతనాలు జరగకుండా ముందు జాగ్రత్తగా నిఘా ఏర్పాటు చేయడంతో వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు నిత్యవసర సరుకులు కూరగాయలు నిర్బయంగ తీసుకున్నారు.సంతలో మఫ్టిలొ పహరా కాచిన వారు కానిస్టేబుల్ రాజు మహేందర్ రెడ్డి ఉన్నారు.