లేక్ పీఎస్ లను ప్రారంభించిన మంత్రులు…
హైదరాబాద్: గండిపేటలో రెండు చెరువుల వద్ద ఏర్పాటు చేసిన లేక్ పోలీస్స్టేషన్లను హోమంత్రి నాయిని నర్సింహరెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావులు ప్రారంభించారు. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ చెరువుల వద్ద ఈ పీఎస్ లు ఏరాప్టఉ చేశారు.