లేగదూడను తిన్న చిరుత

మహబూబ్ నగర్, (ఏప్రిల్ 1) : తలకొండపల్లి మండలం రామకృష్ణాపురం దగ్గర చిరుత సంచారం కలకలాన్ని రేపింది. చిరుత గ్రామంలోకి ప్రవేశించి లేగదూడను చంపి తినడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.