వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై ఆలేరు పీఎస్ లో ఫిర్యాదు.

నల్గొండ:ఉగ్రవాది వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ ఘటనలో వికారుద్దీన్, అనీఫ్ కుటుంబ సభ్యులు ఆలేరు పీఎస్ లో పోలీసులపై ఫిర్యాదు చేశారు. తమ పిల్లలను అన్యాయంగా కాల్చి చంపారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.