విజయవంతంగా సామూహిక జాతీయగీతాలాపన

జనంసాక్షి   రాజంపేట్
మండల కేంద్రంలో జాతీయ గీతాలపన కార్యక్రమం విజయవంతంగా జరిగింది భారీ సంఖ్యలో పాఠశాల విద్యార్థులు ప్రజలు ప్రజాప్రతినిధులు బస్టాండ్ ప్రాంతం వద్దకు చేరుకొని జాతీయ గీతాలపన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై రాజు తహసిల్దార్ జానకి ఎంపీడీవో బాలకిషన్ ఎం పి ఓ రామకృష్ణ ప్రాథమిక వ్యవసాయ వైస్ చైర్మన్ అందాల రమేష్ గ్రామ సర్పంచ్ సౌమ్య ఉప సర్పంచ్ శివకుమార్ కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి బాలుర పాఠశాల వీధి లింగం బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుమలత ఆయా పాఠశాలల విద్యార్థులు ఉపాదాయ బృందం ప్రజా ప్రతినిధులు పాతికేయులు ప్రజలు పాల్గొన్నారు