వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి

నల్గొండ: గుండాల మండలం వంగాలలో వ్యవసాయబావిలోపడి సోమిరెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.