శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం స్వాధీనం..

రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 583 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. మస్కట్ నుంచి నగరానికి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద తనిఖీలు నిర్వహించి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.