శంషాబాద్ వద్ద నిలిచిపోయిన నందన ట్రావెల్స్ బస్సు.

రంగారెడ్డి : హైదరాబాద్ నుండి తిరుపతికి వెళుతున్న నందనట్రావెల్స్ బస్సులో సాంకేతిక లోపం తలెత్తడంతో రాత్రి పది గంటల సమయంలో శంషాబాద్ వద్ద నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో రాత్రి నుండి ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.