సహాయ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

 

 

 

 

 

 

 

జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం లోని పాట సంతోష్ (హనుమాన్ కిరణం ) కుమారుడు అవ్యవ్ సంప్రీత్ పుట్టిన రోజు సందర్భం గా నిరుపేద కుటుంబం అయిన మంథని గ్రామంలోని బోయిన్ పెట్ లో దాసరపు పద్మ కి బుధవారం సహాయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మేడగొని వెంకటేష్, వైస్ ప్రసిడెంట్ బొడ్డు సతీష్, కార్యదర్శి బుద్ధర్తి సతీష్, సభ్యులు ఐతు డేవిడ్, కుడుదుల రంజిత్, బాపు గౌడ్, పుల్లే ప్రశాంత్ పాల్గొన్నారు.