సోమారపు ఆశయ్య కుటుంబానికి అండగా ఉంటాం

 

 

 

 

 

 

 

జనం సాక్షి దుబ్బాకదుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదేశం మేరకు ఆశయ్య కుటుంబ సభ్యులకు 10,000 రూపాయలు అందజేసిన అచ్చుమాయిపల్లి బిజెపి నాయకులుదుబ్బాక మండలం అచ్చుమాయిపల్లి గ్రామంలో సోమారపు ఆశయ్య మృతి చెందిన విషయం తెలుసుకొని గ్రామ బిజెపి నాయకులు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సహకారంతో ఈరోజు వారి కుటుంబ సభ్యులకు 10,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఆశయ్య కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.