స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగ రక్తదాన శిబిరం

రక్తదానం చేసిన :డివిజన్ తెరాస బిసి సెల్       అధ్యక్షుడు  బి గోపాల్ ముదిరాజ్
ఎల్బీ నగర్( జనం సాక్షి  )  . స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో  భాగంగ  ముఖ్యమంత్రి  కేసీఆర్  ఇచ్చిన పిలుపు మేరకు  బుధవారం  చంపాపేట డివిజన్ పరిధిలోని మాధవరం నగర్ కమ్యూనిటీ హాలులో  చంపాపేట డివిజన్ పరిధిలోని మాధవరం నగర్ కమ్యూనిటీ హాలులో డివిజన్ తెరాస    ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం నిర్వహించారు .   ఈ శిబిరంలో డివిజన్ తెరాస బిసి సెల్ అధ్యక్షుడు  బి గోపాల్ ముదిరాజ్ పాల్గొని రక్తదానం చేశారు .  .