స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగ రక్తదాన శిబిరం
రక్తదానం చేసిన :డివిజన్ తెరాస బిసి సెల్ అధ్యక్షుడు బి గోపాల్ ముదిరాజ్
ఎల్బీ నగర్( జనం సాక్షి ) . స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం చంపాపేట డివిజన్ పరిధిలోని మాధవరం నగర్ కమ్యూనిటీ హాలులో చంపాపేట డివిజన్ పరిధిలోని మాధవరం నగర్ కమ్యూనిటీ హాలులో డివిజన్ తెరాస ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం నిర్వహించారు . ఈ శిబిరంలో డివిజన్ తెరాస బిసి సెల్ అధ్యక్షుడు బి గోపాల్ ముదిరాజ్ పాల్గొని రక్తదానం చేశారు . .