హుజుర్ నగర్ లో టీఆర్ఎస్ ప్లీ విజయం

‘జనంసాక్షి’ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడి

తెరాస అభ్యర్థి సైదిరెడ్డికి  40 వేల మెజారిటీ

జనంసాక్షి దినపత్రిక, టీవీ హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రీ పోల్ సర్వే ప్రకటించిన విషయం పాఠకులకు విధితమే… ప్రీ పోల్ సర్వేలో టిఆర్ఎస్ అభ్యర్థికి స్పష్టమైన ఆదిక్యత కనపడింది. ఎగ్జిట్ పోల్ లో ఏమైనా మార్పులు ఉన్నాయా అని పరిశీలించగా ఓటరు నిర్ణయంలో మార్పు కనిపించలేదు. తాజాగా జరిపిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం సాధిస్తారని వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ద్వితీయస్థానంతో సరిపెట్టుకు న్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి40 వేల మెజారిటీతో విజయం .