హైదరాబాద్ లో భారీ చోరీ… నగలు నగదు అపహరణ

g9j55idf
హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి అల్కాపురిలో భారీ చోరి జరిగింది. ఓ బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో బుధవారం దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలో 33 తులాల బంగారం, 10 లక్షల నగదును దొంగలు అపహరించినట్టు సమాచారం. 
బ్యాంక్ ఉద్యోగిని రాజేశ్వరి ఇంట్లో దొంగలు చోరీకి జరింగింది. ఇంట్లోకి చొరబడ్డ దొంగలు భారీ ఎత్తున దోచుకెళ్ళారు. పాల్పడ్డారు. 33 తులాల బంగారం, 10 లక్షల నగదును దొంగలు అపహరించినట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.