వాహనాల తనిఖీల్లో 12 లక్షలు పట్టివేత

రంగారెడ్డి: హయత్‌నగర్‌ మండలం తుర్కయాంజాల్‌లో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న రూ.12 లక్షలను పట్టుకున్నారు.