ములుగు:జిల్లాతాడ్వాయి:మండలంములుగు జిల్లా తాడ్వాయి మండలం బయక్కపేట క్రాస్ వద్ద మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది సంఘటనలో ఇద్దరు మహిళలు మృతి బానోత్ జ్యోతి వయస్సు (40)ఎల్లబోయిన సునీత (30 )ఇద్దరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలింపు మృతి చెందిన ఇద్దరు మహిళలు గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందినవారు
తాజావార్తలు
- నామినేషన్ దాఖలుకు భారీ ర్యాలీతో బయలుదేరిన నీలం మధు
- బ్యాంకులో కొదువ పెట్టిన బంగారం మాయం!
- ఖమ్మం జిల్లా టీఎన్జీవో సంఘం
- ఆర్మూర్ లో పేకాట స్తావరంపై దాడి
- మాయ మాటలు చెప్పి.. గర్భవతిని చేసి..
- రెండో రోజు ఉత్సాహంతో మొదలైన క్రికెట్ టోర్నమెంట్ఎస్సై బాల వెంకట రమణ
- ఉగాది పండగ సందర్బంగా చిన్న తాండ్రపాడు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన
- వనదేవతల సన్నిధిలో మంత్రి సీతక్క
- బి ఆర్ ఎస్ కు బిగ్ షాక్ కారు దిగి కాంగ్రెస్ లో చేరిన ముదొల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి
- తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- మరిన్ని వార్తలు