75 మీటర్ల త్రివర్ణతో  జెండాతో ర్యాలీ

పెగడపల్లి తేది 19(జనం సాక్షి ) పెగడపల్లి జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాధమిక పాఠశాల ఆధ్వర్యంలో 75సం= స్వాతంత్ర భారత వజ్రా ఉత్సవాల కార్యక్రమంలో  భాగంగా 75 మీటర్ల భారీ త్రివర్ణ  పోతాకముతో ర్యాలీ నిర్వహించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో ఎం ఈ ఓ శ్రీనివాస్ ఎంపీపీ శోభ సురేందర్ రెడ్డి జడ్పిటిసి రాజేంద్ర రావు గ్రామ సర్పంచి మెరుగు శ్రీనివాస్            ఎంపీటీసీ జమున స్వామి ఎంపీడీవో  పుల్లయ్య తాసిల్దార్ కృష్ణ చైతన్య సబ్    ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్వేత ప్రధాన ఉపాధ్యాయులు లచ్చయ్య హెచ్ఎం మధుసూదన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ గ్రామపంచాయతీ నుండి బస్సుస్టాండ్ మీదగా అంబేద్కర్ చౌరస్తాకు వెళ్లి సామూహిక జాతీయ గీతాలపన చేసి రావడం జరిగినది విద్యార్థులు దేశభక్తి నినాదాలతో బస్టాండ్ ఆవరణలో మారు మోగింది ఇంటి కార్యక్రమంలో ఉపాధ్యాయులు తిరుపతి సత్యనారాయణ రెడ్డి విజయలక్ష్మి స్వరూపరాణి మంజు భార్గవి రమేష్ సుబ్బారావు స్వప్న అనురాధ సి ఆర్ ఆర్పీలు మల్లేశం అంగన్వాడి టీచర్లు టిఆర్ఎస్ పార్టీ ప్రధాన అధ్యక్షులు బండి వెంకన్న  దేవి కొండ మాజీ సర్పంచ్ నమ్మ సురేందర్ రావు గ్రామ ప్రజలు పాల్గొన్నారు