నిజామాబాద్‌లో నగదు పట్టివేత

హైదరాబాద్‌: నిజామాబాద్‌లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఒకరి వద్ద నుంచి రూ.9.60 లక్షలను స్వాధీనం ,చేసుకున్నారు. ఆర్టీసీ బస్సులో తనిఖీలు జరపగా ఒక ప్రయాణికుడి దగ్గర నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.