నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత, టీడీపీ కార్యకర్త మృతి

  • నల్గొండ, ఏప్రిల్ 6 : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. చిలుకూరు మండలం, పోలేనిగూడంలో గత అర్ధరాత్రి కాంగ్రెస్-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.