కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది : రఘువీరారెడ్డి

  • హైదరాబాద్, ఏప్రిల్ 8 : కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉందని, అయితే విజయావకాశాలు ఉన్నవారికే టికెట్లు ఇస్తామని ఆంధ్రపదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు.