నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: ఈ రోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 145 పాయింట్లు నష్టపోయి 26,126 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి 40 పాయింట్లు నష్టపోయి 7,790 పాయింట్ల వద్ద ముగిసింది.