హౌరా-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఒడిశా: ఒడిశాలోని జగన్నాథపురం-ఛత్రపూర్‌ మధ్య గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో హౌరా-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.