శ్రీశైలం ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం….

ప్రకాశం జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డు వద్ద తుమ్మల బయలు సమీపంలో ఆర్టీసీ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పది మందికి త్రీవ గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు.