Main

21న ఖమ్మం లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయండి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి జమాల్ పూర్ వంశీ

కొండమల్లేపల్లి డిసెంబర్ 18 జనంసాక్షి న్యూస్ : ఈనెల 21న ఖమ్మంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి జమాల్ పూర్ …

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత పుస్తకాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి బహుకరణం

గురువారం నల్గొండ లో శాసనమండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి వారి నివాసంలో కలిసి వారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తక బహుకరణ చేసిన  …

కాంగ్రెస్ పార్టీ వార్ రూం పైన పోలీసులు చేసిన దాడిని ఖండించిన రామావత్ సేవ నాయక్ యువజన కాంగ్రెస్ నాయకులు కొండమల్లేపల్లి

కొండమల్లేపల్లి డిసెంబర్ 15జనం సాక్షి న్యూస్ : ఈరోజు స్థానిక కొండమల్లేపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ వ్యూహాకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసుల …

వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలి

వాహనదారులు వాహనానికి సంబందించిన అన్ని పత్రాలు కలిగి ఉండాలని ఖానాపూర్ ఎస్ఐ ఆర్.శంకర్ అన్నారు. గురువారము పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు పలు …

మాలధారణ హిందుధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళుతుంది.

గురుస్వామి భైంసా ఆలయ అర్చకుడు మంత్రి సాయినాథ్ భైంసా రూరల్ డిసెంబర్ 13 జనం సాక్షి అయ్యప్ప,హనుమాన్ మాల ధారణ ఆచరణ ద్వారా హిందుధర్మాన్ని మరింత ముందుకు …

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత- జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్.

        జనం సాక్షి ఉట్నూర్ :ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని జెడ్పీ చైర్మన్  జనార్ధన్ రాథోడ్ అన్నారు. ఈరోజు ఇంద్రవెల్లి మండల …

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.

నేరడిగొండడిసెంబర్13(జనంసాక్షి):మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన బుక లక్ష్మణ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ మంగళవారం …

జడ్పీటీసీ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ఐకె రెడ్డి,ఎమ్మెల్యేలు.

నెరడిగొండడిసెంబర్7(జనంసాక్షి):మండల జడ్పిటిసి అనిల్ జాధవ్ అన్న ఎఎస్ఐ శ్యామ్ రావ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర దేవాదాయ అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి …

డబల్ బెడ్ దరఖాస్తులపై ఫీల్డ్ వర్క్…

                  భైంసా రూరల్ డిసెంబర్ 12 జనం సాక్షిభైంసా పట్టణంలోని మొత్తం 26 వార్డులలో ఈనేల …

కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.

నెరడిగొండడిసెంబర్12(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిల పెళ్లిళ్లకు తల్లిదండ్రులకు భారం కాకూడదని సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దగా కల్యాణ లక్ష్మీ పథకం ప్రవేశ పెట్టారని, మహిళలకు రైతులకు అన్ని రంగాల్లో …