కరీంనగర్

మేడిగడ్డను సందర్శించిన రాహుల్‌

` ఇందుకు కేసీఆర్‌దే భాద్యత ` సొంత డిజైన్లతో ప్రాజెక్టుల డొల్లతనం ` ఇంజనీర్లు రూపకల్పన లేక ప్రమాదానికి కారణం ` లక్షకోట్లు ఖర్చు చేసివుంటే నాసిరకం …

జర్నలిస్టు రవీంద్రను నిర్భంధించిన కేసులో కరీంనగర్‌ సీపీపై ఈసీ కొరడా

` బదిలీ వేటు ` సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు ` పలు ఫిర్యాదుల కారణంగా కరీంనగర్‌ కలెక్టర్‌పైనా చర్యలు హైదరాబాద్‌, అక్టోబర్‌ 27 (జనంసాక్షి):జనంసాక్షి తెలుగు దినపత్రిక …

జర్నలిస్టును నిర్బంధించిన కేసులో కరీంనగర్‌ సీపీ బదిలీ

హైదరాబాద్‌ : జనంసాక్షి కరీంనగర్‌ ప్రత్యేక ప్రతినిధి, సీనియర్‌ పాత్రికేయులు పీఎస్‌ రవీంద్రను అక్రమంగా నిర్బంధించిన కేసులో ఈసీ కొరఢా జులుపించింది. ఈ మేరకు కరీంనగర్‌ పోలీస్‌ …

మేడిగడ్డపై నిపుణుల కమిటీ

` బ్యారేజ్‌ను పరిశీలించిన కేంద్ర బృందం ` ఇంజనీర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు మహదేవ్‌పూర్‌(జనంసాక్షి):కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌ కుంగిన నేపథ్యంలో అక్కడ కేంద్ర బృందం …

ప్రజాపాలన అందిస్తాం

` ఆరు హామీలు అమలు చేస్తాం ` ఓబీసీ కులగణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ` ఢల్లీిలో మీకోసం పోరాడడానికి సైనికుడిగా ఉంటా ` జగిత్యాల సభలో రాహుల్‌ …

మంత్రి ప్రోద్బలంతో జనంసాక్షి జర్నలిస్టు అక్రమ నిర్బంధం

కరీంనగర్‌ : కరీంనగర్‌లోని రేకుర్తి పరిధిలో గత నాలుగు నెలల క్రితం ముస్లిముల ఇండ్లను కూల్చివేసిన అంశాన్ని ‘జనంసాక్షి’ ప్రధాన సంచికలో అక్టోబర్‌ 18, 2023న ప్రచురితం …

తెలంగాణలో బిఆర్‌ఎస్‌ బేకార్‌

బిజెపితోనే అభివృద్ది సాధ్యం ధరణితో వేల ఎకరాలు మాయం జమ్మికుంట సభలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ కరీంనగర్‌,అక్టోబర్‌16: కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో సోమవారం బీజేపీ ఎన్నికల బహిరంగ సభలో …

కెసిఆర్‌ పథకాలను కాంగ్రెస్‌, బిజెపిలు ‘నకల్‌’ కొడుతున్నయ్‌!

ఐటీ, మున్సిపల్‌, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ . సిరిసిల్లలో బిఆర్‌ఎస్‌ నూతన కార్యాలయం ప్రారంభం . కెసిఆర్‌ ను తిడితే ఓట్లు రావానీ పార్టీలు …

కాంగ్రెస్‌ వస్తే ధరణి ఎత్తేస్తారు

మళ్లీ కౌలు రైతులు, వీఆర్‌ఓల బెడద . ‘గులాబీ’ని మళ్లీ గెలిపిస్తే పాత పథకాలు అమలు.. కొత్తవి ఆచరణ . రైతుల భూమి మీద రైతులకే హక్కు …

నడ్డా..తెలంగాణ కేసీఆర్‌ అడ్డా

` బిఆర్‌ఎస్‌ సెంచరీ ఖాయం ` దిమ్మతిరిగేలా పార్టీ మేనిఫెస్టో ` మంచిర్యాల పర్యటనలో మంత్రి హరీశ్‌రావు మంచిర్యాల(జనంసాక్షి):బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రాష్ట్ర ఆర్థిక, …