ఖమ్మం

తెలంగాణ ప్రయోజనాలు బీఆర్‌ఎస్సే కాపాడుతుంది

బీసీ చైతన్యం ఒక్కటవ్వాలి 60శాతం ఉన్నవాళ్లు ఎందుకు ఓడిపోవాలి? కోదాడ నుంచే విజయబావుట ఎగురవేయాలి గెలిపిస్తే 10 కోట్లతో కోదాడలో బీసీ భవన్‌ కడతాం కోదాడ సూర్యాపేటల …

మాయ చేసేవారిని ఎన్నికల్లో గెలిపించొద్దు.

గత రెండు దఫాలుగా ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ను గెలిపించుకున్నారు. అద్భుతమైన ప్రగతి చూస్తున్నారు. మహబూబాబాద్‌కు పరిశ్రమలు కూడా రావాలని ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ కోరారు. ప్రధాని మోదీ …

ఇల్లందు టిక్కెట్ కనకయ్య కోసం హస్తినలో విశ్వ ప్రయత్నాలు

ఇల్లందు టిక్కెట్ కనకయ్య కోసం హస్తినలో విశ్వ ప్రయత్నాలు టేకులపల్లి, అక్టోబర్ 26( జనం సాక్షి ): ఇల్లందు నియోజకవర్గ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి …

గాల్లో దీపాలు ఆ గ్యారెంటీలు

` కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్‌ ధ్వజం ` కాంగ్రెస్‌ను నమ్మితే అంతే సంగతులు ` సత్తుపల్లికి నర్సింగ్‌, పాలిటెక్నిక్‌ కాలేజీ.. ఖమ్మం(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ చెబుతున్న ఆ …

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం * టేకులపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే హరిప్రియ * పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు …

కాంగ్రెస్‌వి ఉత్తిమాటలు

` వాళ్లు అధికారంలోకి వస్తే 6 నెలలకో సీఎం ` అనిశ్చితి,దుస్థితి ఖాయం.. ` కాంగ్రెస్‌, బిజెపి రెండూ దొందూ దొందే.. ` తెలంగాణకు నిధులు ఎలాగూ …

వినాయక మండపాలకు విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలి:విద్యుత్ శాఖ ఏఈ సురేష్

కొత్తగూడ సెప్టెంబర్ 17 జనంసాక్షి:వినాయక మండపం వద్ద కనెక్షన్ కు తప్పనిసరిగా విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలని విద్యుత్ శాఖ ఏఈ సురేష్ అన్నారు.కొత్తగూడ,గంగారం మండల ప్రజలకు …

వినాయక మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలి

* వినాయక విగ్రహాల ఏర్పాటుకు తప్పనిసరి అనుమతి తీసుకోవాలి టేకులపల్లి,సెప్టెంబర్ 17(జనంసాక్షి): టేకులపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల వినాయక చవితి సందర్భంగా మండపాల నిర్వాహకులు పోలీసుల …

తుమ్మల చేరితే కాంగ్రెస్‌ మరింత బలోపేతం

ఇప్పటికే పొంగులేటి రాకతో పెరిగిన జోష్‌ ఉమ్మడి జిల్లాలో బిఆర్‌ఎస్‌కు కష్టమే అంటున్న నేతలు ఖమ్మం,సెప్టెంబర్‌4  జనం సాక్షి    ఖమ్మం జిల్లా రాజకీయాలు ఇప్పుడు మాజీమంత్రి తుమమల నాగేశ్వరరావు చుట్టూ …

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలదే భవిష్యత్

రైతుకు గిట్టుబాటు ధర లభించేందుకు ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు పది వేల ఎకరాలను కేటాయించింది …