ఖమ్మం

జనసేన పార్టీ మండల అధ్యక్షులుగా సచ్చు స్రవంత్ కన్నా నియామకం.

              రఘునాథ పాలెం జులై 17(జనం సాక్షి) జనసేన పార్టీ మండలం నూతన కమిటీలను జనసేన పార్టీ ఖమ్మం …

టిఫిన్ బయటక్ కార్యక్రమంలో ఇల్లందు బీజేపీ శ్రేణులు

        భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు టిఫిన్ బైటక్ కార్యక్రమం ఇల్లందు …

హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర విజయవంతం.హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర విజయవంతం.

కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపిన- బట్టా విజయ్ గాంధీ బూర్గుంపహాడ్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి) భావి భారత ప్రధాని అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ …

బాధ్యతలు చేపట్టిన టేకులపల్లి ఎస్సై రమణారెడ్డికి అభినందనలు

టేకులపల్లి, ఫిబ్రవరి 14( జనం సాక్షి ): నూతనంగా టేకులపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జి. రమణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి శాలువతో సన్మానించి అభినందనలు …

గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం

టేకులపల్లి, ఫిబ్రవరి 3 (జనం సాక్షి ): ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయుల ఖాళీలలో గిరిజన అభ్యర్థులతో మాత్రమే నియామకాలు, పదోన్నతులు చేపట్టాలని,పదోన్నతులలో అడిక్వసి నిబంధనను తొలగించాలని,బదిలీలను వేరువేరు …

దుష్ప్రచారాలను నమ్మవద్దు

– జవహర్‌ నవోదయ విద్యాలయ విద్యార్ధులు అంతా క్షేమం ఖమ్మం .(జనం సాక్షి) : ఖమ్మం జిల్లా పాలేరు జవహర్‌ నవోదయ విద్యాలయ  విద్యార్ధులకు వాంతులు, విరోచనాలు అయి …

బిఆర్ఎస్ సభకు భారీగా తరలిన జనం

  – ఖమ్మం లో బిఆర్ఎస్ జాతీయ పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి – బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వెంకన్న బాబు అశ్వారావుపేట …

ఖమ్మం సభతో తెలంగాణ, కేసీఆర్‌ సత్తాను దేశానికి చాటాలి: మంత్రి హరీశ్‌ రావు 

              ఖమ్మం సభతో తెలంగాణ, సీఎం కేసీఆర్‌ సత్తాను దేశానికి చాటాలని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. బీఆర్‌కు …

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాధవి రెడ్డి.

            ఖమ్మం తిరుమలాయపాలెం (డిసెంబర్14) జనం సాక్షి.మండల పరిధిలోని పలు గ్రామాల్లో బాధిత కుటుంబాలను   కాంగ్రెస్ రాష్ట్ర మహిళా నాయకురాలు  …

ఈ నెల 17 నుండి పెనుబల్లి రామాలయంలో ధనుర్మాస పూజలు

పెనుబల్లి, డిసెంబర్ 14(జనం సాక్షి)   పెనుబల్లి శ్రీకోదండరామాలయంలొ డిసెంబర్ 17 నుండి ధనుర్మాస పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు, ఈ నెల 16 నుండి …