Main

నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద ఉద్రిక్తత

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్‌ వద్దకు ఏపీ పోలీసులు చేరుకున్నారు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణ, …

వొడితల ప్రణవ్ బాబు నామినేషన్ దాఖలు

హుజూరాబాద్ : కాంగ్రెస్ హుజూరాబాద్ అభ్యర్థి వొడితల ప్రణవ్ బాబుకు ఆశీర్వచనాలు వెల్లువెత్తాయి. తనుగుల ఆడపడుచులు ప్రణవ్ బాబుకు హారతులు పట్టి.. ఈ ఎన్నికల్లో విజయ దుందుభి …

మిర్యాలగూడ “టికెట్ కాంగ్రెస్” కే కేటాయించాలని కోరుతూ బిఎల్ఆర్ ఆధ్వర్యంలో వేలాదిమంది భారీ ర్యాలీతో పాదయాత్ర.

మిర్యాలగూడ “టికెట్ కాంగ్రెస్” కే కేటాయించాలని కోరుతూ బిఎల్ఆర్ ఆధ్వర్యంలో వేలాదిమంది భారీ ర్యాలీతో పాదయాత్ర మిర్యాలగూడ, అక్టోబర్ 17.జనం సాక్షి. మిర్యాలగూడ టికెట్ కాంగ్రెస్ కే …

బీఆర్‌ఎస్‌తోనే పేదలకు మేలు: ఎమ్మెల్యే

నల్లగొండ,సెప్టెంబర్‌22(జనం సాక్షి): తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. తండాల అభివృద్ధికి …

నల్గొండలో దారుణం

` సామాజిక మాధ్యమాల్లో నగ్న ఫోటోలు పెట్టారని ఇద్దరు యువతుల బలవన్మరణం నల్లగొండ(జనంసాక్షి):నల్లగొండలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు యువతుల ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. డిగ్రీ సెకండ్‌ …

ఒరుగంటి రాములు  పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సుఖేందర్ రెడ్డి ఓ

బిజెపి సీనియర్ నాయకులు ఒరుగంటి రాములు  పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,నల్గొండ జడ్పి …

బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి

 ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరికలు న‌ల్ల‌గొండ  (జనం సాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ‌ పథ‌కాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి …

అంతక్రియలకు ఆర్థిక సహాయం

కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ దోమ పిబ్రవరి 7(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామంలో నిన్న సాయంత్రంమడుగు రామయ్య మరణించడం జరిగింది …

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్, తెలంగాణకు తీవ్ర అన్యాయం ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమావత్ లక్ష్మణ్ నాయక్.

కొండమల్లేపల్లి ఫిబ్రవరి 2 (జనంసాక్షి) న్యూస్ : పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన 2023 బడ్జెట్లో ఇటీవలి కాలంలో లేవనెత్తిన దాదాపు అన్ని విద్యారంగ అవసరాలను మరియు …

*రవాణా రంగంలో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి*

మునగాల, జనవరి 03(జనంసాక్షి): రవాణా రంగంలో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సోంపొంగు రాధాకృష్ణ, సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర …