నల్లగొండ

వివాహా కార్యక్రమానికి హాజరైన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ..

నల్గొండ పట్టణంలోని జి.ఎమ్ కన్వెన్షన్ సెంటర్ లో నల్గొండ 12th వార్డ్ కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్  కుమార్తె తేజశ్రీ -వెంకట్ సాయి వివాహా కార్యక్రమానికి హాజరై, నూతన …

బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి

 ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరికలు న‌ల్ల‌గొండ  (జనం సాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ‌ పథ‌కాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి …

సేవాదళ్ ఆధ్వర్యంలో కొవ్వాతుల ప్రదర్శన…

బోనగిరి టౌన్ (ప్రజా దేశం):– యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజ్ గారి ఆధ్వర్యంలో మణిపూర్ అల్లర్ల సంఘటనకు నిరసనగా …

జలదిగ్బంధంలో సోమరం గ్రామం.

జనం సాక్షి, సైదాపూర్. రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి భారీగా వరద పోట్టేత్తడంతో మండలంలోని సోమరం గ్రామం  జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామానికి అనుకొని ఉన్నటువంటి …

పంచాయతీ కార్మికులకు అండగా కాంగ్రెస్ యువ నాయకులు చల్ల తేజ

మిర్యాలగూడ, జనం సాక్షి : సమస్యల సాధన కోసం నిరాహార దీక్షలు చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చల్ల తేజ అండగా …

ప్రతి పౌర్ణమికి అరుణాచలంకు ప్రత్యేక బస్సులు

  సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లాలనుకునే భక్తుల సౌకర్యార్థం ప్రతి పౌర్ణమికి సూర్యాపేట డిపో నుండి స్పెషల్ బస్సును …

పెరటిలో పండ్లు పూల మొక్కలను పంపిణీ చేసిన సర్పంచ్ మద్దెల మంజుల నాగరాజ్

భువనగిరి యాదాద్రి జనం సాక్షి :— భువనగిరి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో కేచుపల్లి గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో పచ్చదనం పల్లె పకృతి వనం నర్సరీలో పండ్ల …

ప్రయాణికులకు మరింత చేరువ గా ఆర్టీసీ

        టి 9 పేరట సీజన్ టికెట్లు.రోజుకు వంద రూపాయలు తో 60 కిలోమీటర్ల అపరిమిత ప్రయాణం.టి.ఎస్.ఆర్టిసి. డిప్యూటీ ఆర్. ఎం. శివశంకర్. …

ఎడతెరిపివర్షాలు కురుస్తునంగా ప్రజలు జాగ్రత్తలు పాటించండి . కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని . – కేచ్పల్లి సర్పంచ్ బిఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు మద్దెల మంజుల

జనంసాక్షి ,: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వలిగొండ మండలంలోని ప్రజలు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతం వాగు సమీపంలో …

బీసీలకు 50శాతం అసెంబ్లీ సీట్లు కేటాయించాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): రానున్న ఎన్నికల్లో బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు 50 శాతం సీట్లు కేటాయించాలని బీసీ విద్యార్థి సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వీరబోయిన …