Main

వనదేవతల సన్నిధిలో మంత్రి సీతక్క

కొత్తగూడ మార్చి 22 జనంసాక్షి:గిరిజన ఆరాధ్య దైవమైన తోలం వంశస్తుల ముసలమ్మ,ఎంచగూడెం గ్రామంలో వాసం వారి ఇలవేల్పు కొమ్మలమ్మ వనదేవతలను దర్శించుకున్న పంచాయతీ శాఖ మంత్రి ధనసరి …

ఓటు హక్కును వినియోగించుకున్న చిట్టెం రామోహన్ రెడ్డి దంపతులు

మఖ్తల్ నవంబర్ 30 (జనంసాక్షి)  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు -2023 పోలింగ్ ప్రారంభమవగా మక్తల్ పట్టణంలోని CPS స్కూల్ 164 పోలింగ్ సెంటర్ నందు బి.ఆర్.ఎస్ అభ్యర్థి, …

తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రభుత్వ చేయూత

అన్ని రకాలుగా దివ్యాంగులకు ప్రభుత్వ సహకారం రూ.4016 ఆసరా ఫించను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ చదువుకుంటున్న విద్యార్థులకు రూ.500 రవాణా భత్యం వనపర్తి  జనం సాక్షి …

ప్రపంచ సృష్టికర్త అయిన విశ్వకర్మ ప్రతిఒక్కరికీ పూజ్యుడు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి బ్యూరో సెప్టెంబర్17 (జనం సాక్షి) చేతివృత్తులు, హస్త కళలకు ఆది గురువు, ప్రపంచ సృష్టికర్త అయిన …

*ప్రతి ఒక్కరూ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి

జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి, వనపర్తి లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ జిల్లా ప్రజలందరికీ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు …

రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ సభ్యులుగా ఆవుల రమేష్

వనపర్తి జిల్లా రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ సభ్యులుగా మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నేత ఆవుల రమేష్ నియమితులయ్యారు. అథారిటీ చైర్మన్ గా కలెక్టర్, కార్యదర్శిగా డిప్యూటీ …

యాదాద్రీశుడిని దర్శించుకున్న హైకోర్డు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి

యాదాద్రి జనం సాక్షి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి (Justice  దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న జస్టిస్‌ అనుమపమ …

మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు

మహబూబాబాద్‌  జనం సాక్షి : బీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా …

మద్యంపై భారీగా ఆదాయం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్, ఆగస్టు 21(జనం సాక్షి)    : తెలంగాణ రాష్ట్రానికి మద్యం విక్రయాల ద్వారా భారీగా ఆదాయం పెరిగిందని అందరూ భావిస్తున్నారని అయితే ఇదంతా నకిలీ, అనుమతి …

ప్ర‌భుత్వ అధికార లాంఛ‌నాల‌తో ముగిసిన గ‌ద్ద‌ర్ అంత్యక్రియలు

హైద‌రాబాద్ :  ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ అంతిమ సంస్కారాలు బౌద్ధ సంప్రదాయం ప్ర‌కారం నిర్వ‌హించారు. గ‌ద్ద‌ర్ అమ‌ర్ ర‌హే అంటూ అభిమానులు నిన‌దించారు. అల్వాల్‌లోని మ‌హోబోధి విద్యాల‌యంలో …