Main

విద్యార్ధి ఆత్మ హత్య.

              కళాశాల ఎదుట విద్యార్థుల ధర్నా. -కళాశాల యాజమాన్యం వేధింపుల కారణమా..? జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని  శ్రీ …

ప్రభుత్వ పథకాలపై కళాకారుల ప్రదర్శనలు

గద్వాల ప్రతినిధి డిసెంబర్ 14 (జనంసాక్షి):- జోగుళాంబ గద్వాల్ జిల్లా లోని ఇటిక్యాల మండలము కారుపాకుల గ్రామంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గారి ఆదేశాల మేరకు …

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి – అదనపు కలెక్టర్ యస్. మోతిలాల్

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్ మోతిలాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని …

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి – అదనపు కలెక్టర్ యస్. మోతిలాల్

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్ మోతిలాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని …

మత్స్యకారులందరు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.

తాలూకా మత్స్య సహకార సంఘాల అధ్యక్షుడు వాకిటి ఆంజనేయులు. -బీమి ఇన్సూరెన్స్ పై అవగాహన సదస్సు . నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్18(జనంసాక్షి): మత్స్య సహకార సంఘాల …

యుటిఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం యూటీఎఫ్ నూతన కమిటీ  అధ్యక్షులుగా యం.నర్సింహ్మ (ఎస్.ఎ. జడ్పిహెచ్.ఎస్ పోల్కంపల్లి), ప్రధాన కార్యదర్శిగా ఇ. జంగయ్య ఎస్.ఎ. …

నంబరు ప్లేట్లు లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు

మాగనూర్ మండలంలో సాయంత్రం నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, ఆర్సీ, లైసెన్స్, పెండింగ్ చలాన్స్, డ్రంక్ అండ్ డ్రై వాటిపై యస్ ఐ నరేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక …

గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల జిల్లా శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా అన్నదాతల ఆత్మీయ సంబరాలు ఆదివారం ఐదో రోజు సీనియర్ విభాగం బండలాగుడు పోటీలు …

గిరిజన చిన్నారి పసి మొగ్గల జీవితాలతో వెట్టిచాకిరి .

గిరిజన విద్యార్థినులపై విద్యాశాఖ సవితి ప్రేమ. పిడిఎస్ యు వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్ రెడ్డి. తాండూరు డిసెంబర్ 18(జనంసాక్షి)గిరిజన చిన్నారి పసి మొగ్గల జీవితాలతో వెట్టిచాకిరి …

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న మంతటి గోపి మాదిగ.

మరింత బాధ్యత పెరిగింది. -తెలంగాణ దండోరా పార్లమెంట్ ఇంచార్జీ మంతటిగోపి మాదిగ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్18(జనంసాక్షి): బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన …