Main

ఆగ్రోస్ ఎరువుల కేంద్రాన్ని ప్రారంభించిన

ఎమ్మెల్యే మదన్ రెడ్డి జనం సాక్షి/ కొల్చారం మండలం దుంపలకుంట చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన  ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి …

సదాశివపేట్ పేదలకు డబుల్ ఇండ్లు ఇవ్వాలని వినతి..

అర్ధులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని సదాశివపేట పట్టణంలో బిజెపి అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐకి వినతి పత్రం అందజేశారు. అనంతరం …

తెరాస తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ నాయకులు

సిర్గాపూర్ మండలంలోని వాసర్ గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి  సారధ్యంలో ఖేడ్ నియోజకవర్గ అభివృద్ధిని చూసి నేడు …

నారాయణఖేడ్ బీఎస్పీ అధ్యక్షుడిగా అలిగే జీవన్ కుమార్

బహుజన్ సమాజ్ పార్టీ నారాయణఖేడ్ నియోజవర్గ   అధ్యక్షుడిగా అలిగే జీవన్ కుమార్ ను నియమిస్తున్నట్లు  సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నటరాజ్ తెలిపారు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ …

గాయత్రి మహా యజ్ఞానికి రావాలి

నర్సాపూర్ డివిజన్ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో  నిర్వహించనున్న లక్షల శ్రీ గాయత్రి మహా యజ్ఞానికి రావాలని జిల్లా బ్రాహ్మణ సంఘం ప్రధాన …

డిసెంబర్ 8వ తేదీ వరకు రంగంపేట మండల ఏర్పాటు ప్రకటన ఇవ్వాలి

ఏ ఒక్క పార్టీ మాతో కలిసి రాలేదు.                   * దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు  …

వైభవంగా అయ్యప్ప పదునెట్టంబడి మహా పడిపూజ

హాజరైన రాజేశ్వర గురుస్వామి శివ్వంపేట నవంబర్ 30 జనంసాక్షి : కలియుగ ప్రత్యక్ష దైవం, హరిహరుల ముద్దుల తనయుడు, అయ్యప్ప స్వామి పదునెట్టాంబడి మహా పడిపూజ రామ్ …

సంగారెడ్డి జిల్లా ఉద్రిక్తత..

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపురంలో ఉద్రేకత చోటు చేసుకుంది రీజినల్ రింగ్ రోడ్ సర్వే పనులను పరిశీలిస్తున్న బృందాన్ని రైతులు అడ్డుకున్నారు. తమకు ఎలాంటి నోటీసులు …

మృతుడి కుటుంబానికి రజక సంఘం ఆర్థిక సహాయం

జగదేవ్ పూర్ మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం మృతి చెందిన బస్వరాజు నర్సింలు కుటుంబానికి జగదేవ్ పూర్ మండల రజక సంఘం …

ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి..

జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ జనం సాక్షి /కొల్చారం మండల కేంద్రం కొల్చారం లోని కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం మెదక్ జిల్లా అదనపు …