Main

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి

 రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేవైఎం మండల అధ్యక్షులు  బంటు విశ్వనాథ్  ఆధ్వర్యంలో  ఉప తహశీల్దార్ రాజీ రెడ్డి కి …

18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావాలి.

 డిసెంబర్ 8 వరకు కొత్త ఓటర్ల నమోదు, మార్పులు సవరణలకు అవకాశం — డిసెంబర్ 3, 4 తేదీలలో ప్రత్యేక నమోదు కార్యక్రమాలు — నూతన ఓటరు …

ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను పరిశీలించి పెండింగులో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలి:అదనపు కలెక్టర్ రమేష్

మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):సోమవారం జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కార నిమిత్తం సంబంధిత శాఖాధికారులకు సిఫారసు చేస్తూ అధికారులు సమస్యల పరిష్కారంలో అధికారులు …

వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామిమహా పడిపూజ..

జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్న బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ఆదివారం రాత్రి నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ వైభవంగా కొనసాగింది. ఆశ్రమ …

*అభాగ్యుల కు అండగా NMR అధినేత నీలం మధు గారు*

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంసొలక్పల్లి గ్రామంలో అనారోగ్యంతో చనిపోయిన చాకలి మణెమ్మ అంత్యక్రియల కార్యక్రమాలకు 5,000 రూపాయల ఆర్థిక సహకారం అందించిన NMR అధినేత నీలం మధు …

త్వరలో పటాన్చెరు నియోజకవర్గంలో ఐదు 33/11 కెవి సబ్ స్టేషన్లు ఏర్పాటు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా నూతన సబ్ స్టేషన్లు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు …

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి

ఆపదలో ఉన్న పేద అభాగ్యులను  ఆదుకోవడానికి ముఖ్యమంత్రి సహాయనిధి  ఎంతోగానో చేయూతను అందిస్తుందని జిల్లా పరిషత్ కోప్షన్ సభ్యుడు మన్సూర్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన శివ్వంపేటకు చెందిన …

రేషన్ బియ్యం అడ్డుకునే మొనగాడే లేడా

రైతులను మోసగిస్తున్న రైస్ మిల్లర్. *తరుగు పేరుతో లారీకి 3 నుంచి 5 క్వింటాళ్ల తరుగు  *రైతుల పక్షాన వెళ్లిన మీడియా కు బెదిరింపులు     …

రేషన్ బియ్యం అడ్డుకునే మొనగాడే లేడా.

రైతులను మోసగిస్తున్న రైస్ మిల్లర్. *తరుగు పేరుతో లారీకి 3 నుంచి 5 క్వింటాళ్ల తరుగు  *రైతుల పక్షాన వెళ్లిన మీడియా కు బెదిరింపులు     …

రాజ్యాంగం దేశానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది:

:భారత రాజ్యాంగం భగవద్గీత లాంటిదని ప్రతి ఒక్కరు చదివి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్ …