రంగారెడ్డి

ధరణి వెబ్ సైట్ ద్వారా రైతులకు తీరని అన్యాయం

రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి కాంగ్రెస్ కిసాన్ సెల్ యాచారం మండల అధ్యక్షుడు లిక్కి పాండు రంగారెడ్డి రైతులకు సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. …

బిసిలకు 50% రిజర్వేషన్లను వెంటనే కల్పించాలి:- బీఎస్పి

బీసీల రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబెర్ బోళ్ళ గణేష్ ,జిల్లా కార్యదర్శి పల్నాటి రాములు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షుడు గ్యార మల్లేష్ అన్నారు ఈ …

మంత్రి మల్లారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ఆఫ్జల్ ఖాన్ :

ఆదివారం కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బి ఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ మంత్రి  చామకూర మల్లారెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి …

రెండున్నర లక్షల రూపాయల ఎల్ఓసి అందజేసిన జిఎంఆర్ పటాన్చెరు నియోజకవర్గము

సంగారెడ్డి జిల్లా ఐడియా బొల్లారం మున్సిపాలిటీ పరిధి:- ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి …

వికారాబాద్ బయలుదేరిన మర్పల్లి నాయి బ్రాహ్మణులు.

జిల్లా కేంద్రంలో నాయి బ్రాహ్మణులు కార్పొరేట్ సెల్యూన్లకు వ్యతిరేకంగా చేస్తున్న రిలే నిరాహార దీక్షకు ఆదివారం రోజున మర్పల్లి నాయి బ్రాహ్మణులు వికారాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా …

ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు అవుతున్న మనోహర్ రెడ్డి

చౌడపుర్ మండల కేంద్ర పరిధిలోని మరికల్ గ్రామానికి చెందిన కావలి శ్రీనివాస్ కూతురు చనిపోవడంతో వారి కుటుంబానికి అండగా నేనున్నానంటూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ …

పోడు భూముల సమస్యలపై గ్రామసభలు

:వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని మందిపాల్ మరియు చాకల్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచులు మరియు మండల తహసిల్దార్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోడు …

కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం : మాజీ మంత్రి శ్రీ గడ్డం. ప్రసాద్ కుమార్*

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి గర్భం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం వికారాబాద్ నియోజకవర్గంలోని బంటారం మండలం తురమామిడి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు …

గ్రంథాలయలను వినియోగించుకొని మేధా శక్తి పెంపొందించుకోవాలి

జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ బంగ్లా యాదయ్య గౌడ్ దోమ నవంబర్ 25(జనం సాక్షి) గ్రంథాలయలను వినియోగించుకొని మేధా శక్తి పెంపొందించుకోవాలనీ జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ బంగ్లా యాదయ్య …

ఆపదలో ఉన్న వారికి అండగా మనోహనర్ రెడ్డి

ఆపదలో ఉన్న వారికి డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అండగా ఉంటారని మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ కుడుముల యాదయ్య అన్నారు. పరిగి మున్సిపల్ పరిధిలోని …