హైదరాబాద్

నిందితులను ఎక్కువ కాలం జైళ్లోనే ఉంచాలని చూస్తున్నారా?

` ఈడీ తీరుపై సుప్రీం అసహనం న్యూఢల్లీి(జనంసాక్షి):మనీ లాండరింగ్‌ కేసుల్లో విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అనుసరిస్తోన్న తీరుపై భారత సర్వోన్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది.నిందితులకు …

పకోడీలమ్ముడుకాదా!..

మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థ మనదే ` ప్రధాని మోదీ దిల్లీ(జనంసాక్షి): దేశాభివృద్ధిలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. మూడోవిడత అధికారంలోకి …

ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ కి సముచిత స్థానం కల్పించాలి

రఘునాథ పాలెం మార్చి20 (జనం సాక్షి) మండలకాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ కి వినతి పత్రం అందజేసినారుఈ సందర్భంగా …

గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా..

హైదరాబాద్‌: గవర్నర్‌ పదవికి తమిళిసై సౌందరరాజన్‌ (Governor Tamilisai) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి …

ఉచిత వైద్య శిబిరం

బూర్గంపహాడ్ మార్చి 14 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం తాళ్ల గుమ్మూరు ఐటిసి ఫంక్షన్ హాల్ నందు ఐకెపి వివోఏ మేక వసంత ఆధ్వర్యంలో …

కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌లకే మళ్లీ ఎమ్మెల్సీ..!! అపోహలకు తావులేకుండా త్వరలోనే కేబినెట్‌ నిర్ణయం? హైదరాబాద్‌ : గవర్నర్‌ కోటాలో నియమితులైన ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ విషయంలో …

కుక్కల దాడిలో 120 గొర్రెల మృత్యువాత…….

  తుంగతుర్తి ఫిబ్రవరి 28 (జనం సాక్షి) కుక్కల దాడిలో 120 గొర్రెలు మృతి చెందిన విషాద సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలో తూర్పు …

ఆర్మూర్ లో దారుణ ఘటన

బిచ్చగాడిని బలి తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగి ఆర్మూర్, ఫిబ్రవరి జనం సాక్షి: ఓ ప్రభుత్వ ఉద్యోగి బిచ్చగాడిని బలి తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్మూర్ …

గ్రూప్ 4 విద్యార్థిని బలవన్మరణం

దంతాలపల్లి ఫిబ్రవరి 17 (జనం సాక్షి) మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని గ్రూప్ 4 లో మార్కులు తక్కువ …

తిరుపతి జూలో విషాదం

` సింహం దాడిలో వ్యక్తి మృతి తిరుపతి(జనంసాక్షి): తిరుపతి జూ పార్క్‌లో దారుణం జరిగింది. లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడిపై సింహం దాడి చేసి హతమార్చింది. దాడి …