తెలంగాణ

ఉద్యమ జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీియూజేఎస్‌) లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. సంఘానికి అన్నివిధాలా సహాయసహకారాలు అందజేస్తానని ఈ …

కాంగ్రెస్‌లోకి పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు..

సీఎం రేవంత్‌తో పట్నం మహేందర్‌రెడ్డి దంపతుల భేటీ హైదరాబాద్‌: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార, వికారాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డిలు కాంగ్రెస్‌లో …

విజయవంతమైన ఉచిత వైద్యశిబిరం

💥 ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త💥 అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఉప్పల్, రామంతపూర్ …

శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు  నిరసన

పోడియంలోకి దూసుకెళ్లి నినాదాలు చేసిన వైనం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు మొదలయ్యాయి. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగం తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అనంతరం …

 యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు

నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్‌లో ఘటన అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితురాలి మేనకోడలికి గాయాలు ప్రియురాలు తనను దూరం పెడుతోందన్న కక్షతో ఓ యువకుడు (27) ఆమెను కత్తితో …

తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న

మాజీ ప్రధానమంత్రులు మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌కు అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.మాజీ ప్రధానమంత్రులు పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌, …

కరీంనగర్‌లో మింగిన భూముల్ని కక్కిస్తున్న పోలీసులు

జనంసాక్షి స్పెషల్‌ కరస్పాండెంట్‌ (హైదరాబాద్‌) జీవితాంతం రెక్కలుముక్కలు చేసుకుని పోగుచేసుకున్న భూములు తమకు దూరమవుతుంటే సామాన్యులు తల్లడిల్లారు. కండ్లముందే బుల్డోజర్లతో వచ్చి వి‘ధ్వంసం’ సృష్టిస్తుంటే గుండెలు బాదుకున్నారు. …

ఊపిరి పోసుకుంటున్న ప్రజాస్వామ్యం…

ప్రజాపాలనలో స్వేచ్ఛా వాయువులు కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల కబ్జారాజ్యం బద్ధలు మింగిన భూముల్ని కక్కిస్తున్న పోలీసులు శభాష్‌ సీపీ అభిషేక్‌ మహంతి.. సర్వత్రా ప్రశంసలు వందలాది మంది …

వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ ఇంట్లో సోదాలను ఖండిరచిన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం కన్వీనర్‌ ఎంఎం రహమాన్‌, నాయకులు

వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ ఇంట్లో సోదాలను ఖండిOచిన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం కన్వీనర్‌ ఎంఎం రహమాన్‌, నాయకులు  ఎండి మునీర్‌, కందుకూరి రమేష్‌బాబు, తాటికొండ రమేష్ …

ఇసుక అక్రమ రవాణాలను ప్రశ్నించినందుకు జీవచ్ఛవాలుగా మార్చారు

రాజన్న సిరిసిల్ల/హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (జనంసాక్షి) ఏడున్నరేళ్లుగా వారికి న్యాయం ఎండమావిగానే మారింది. జీవచ్ఛవంగా మారిన శరీరంపై ఇప్పటికీ గాయాలు వేధిస్తూనే ఉన్నాయి. పనిచేసేందుకు కూడా పనిరాకుండా …